తెలంగాణ(telangana) వాసులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్(Vande Bharat train) రాబోతుంది. ఇప్పటికే ఓ ట్రైన్ తెలంగాణకు మరోకటి ఏపీకి మంజూరు కాగా..ఇప్పుడు మూడోది వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఖరారు కాగా ఇటీవల ట్రైలర్ కూడా నిర్వహించారు.
నేటి కాలంలో, బరువు పెరిగి ఇబ్బంది పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలో చేరి ఉంటాయి. రోజురోజుకూ బరువు పెరుగుతూ ఉంటుంది. దారితప్పిన జీవనశైలి, ఆహారం తీసుకోవడంలో అజాగ్రత్త, అధిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం ఊబకాయానికి ప్రధాన కారణాలు. అయితే మీ బరువు పెరగడానికి ఇవే కారణాలు కాదు. కొన్నిసార్లు విటమిన్ డి లోపం కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది.
స్టార్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన 'ఆదిపురుష్(Adipurush)' మూవీ ప్రి రిలీజ్ వేడుకను నిన్న(జూన్ 6న) ఏపీలోని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి వచ్చారు. అయితే ఈ వేడుక చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11వ తేది వరకు వేసవి సెలవుల(Summer Holidays)ను విద్యాశాఖ ప్రకటించింది. 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, SSC బోర్డ్ ఎగ్జామినేషన్ లోపల రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు కంప్లీట్ చేయనున్నారు.
కొడుకు 12 ఏళ్లుగా పింఛన్(Pension) నొక్కేస్తున్నాడు. 2001లో కిరీటి చనిపోయాడు. అయితే ఆ ఏడాదే నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents)ను క్రియేట్ చేసిన శౌరయ్య తన తండ్రి బతికే ఉన్నాడని అధికారులను నమ్మించాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. రేపు లండన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో నేడు ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది.
కేసీఆర్ హైదరాబాద్లో భూ దోపిడీకి పాల్పడి లక్ష కోట్ల దోచుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు పార్థసారధి రెడ్డికి భూమి ఇవ్వడంతోపాటు తన అనుచరులకు అనేక మందికి ఇలాగే ఇచ్చారని పేర్కొన్నారు.
కేరళకు చెందిన ఓ మహిళపై తన అర్ధనగ్న శరీరంపై పిల్లలు పెయింటింగ్ వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..పెద్ద రచ్చ అయ్యింది. ఈ కేసు చివరకు కేసు కోర్టుకు(Kerala High Court) వెళ్లింది. దీంతో కేరళ హైకోర్టు నగ్నత్వానికి, అశ్లీలతకు తేడా ఉందని కీలక తీర్పునిచ్చింది.
ఐసీసీ ట్రోఫీని గెలవడానికి ప్రయత్నించే విషయంలో మాకు ఎలాంటి ఒత్తిడి లేదని భారత ప్రధాన కోచ్ అయిన ద్రవిడ్(Rahul Dravid) పేర్కొన్నారు. ఐసీసీ(icc) టోర్నీని గెలవడం కచ్చితంగా సంతోషమే. ఫైనల్ రావడం టీమిండియా రెండేళ్ల కష్టానికి ఫలితమని పేర్కొన్నారు. ఇక రేపటి నుంచి మొదలు కానున్న ఈ టోర్నీలో ఎవరు రాణిస్తారో చూడాలి.
సింగపూర్ ఓపెన్ 2023(Singapore Open 2023) బ్యాడ్మింటన్ టోర్నీ నేటి నుంచి మొదలు కానుంది. ఈ పోటీలో PV సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ సహా పలువురు క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు రాణిస్తారో చూడాలి.
మహేష్ బాబు(Mahesh Babu) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ నైట్ పార్టీకి వెళ్లిన ఫొటోలను పోస్ట్ చేశారు. అవి చూసిన అభిమానులు వావ్, లవ్ యూ మహేష్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
కర్ణాటక(karanataka)లోని యాదగిరిగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) సంభవించింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదురుగు మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులు మునీర్, నయామత్, రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందినవారని తెలుస్తోంది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతర(ursu jatar...