AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు రాజమండ్రి జాంపేటకు చెందిన వారిగా గుర్తించారు.