MLG: తాడ్వాయి మండలం నార్లపూర్-మేడారం మధ్య శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై నార్లపూర్ వైపు వస్తుండగా నార్లపూర్ నుంచి మేడారం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నరేష్ కు గాయాలు కాగా 188 వాహనంలో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.