NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియింబర్మెంట్స్ విడుదల చేయాలని శనివారం దేవరకొండలో భిక్షాటన చేశారు. డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 8,150 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రి
JGL: మహిళ, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రెండు అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి డా. నరే
ATP: మురడి ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు ఆనంతశయనకు ఇచ్చిన లేఖపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టతనిచ్చారు. అర్చకుడు, అతని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే 5 నెలల క్రితం మానవతా దృక్పథంతో లేఖ ఇచ్చానని వివరించారు. ప్రజా ప్రతినిధిగా తీసుకున్న ఈ నిర్ణయ
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ఉచితంగా వైద్య పరీక్షలు నిర
అన్నమయ్య: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ మదనపల్లె నందు పర్యటించారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చిప్పిలి మల్లికార్జున రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘన
AP: కాశీబుగ్గ ఘటనపై YCP నేత భూమన కరుణాకర్ స్పందించారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, సింహాచలం, కాశీబుగ్గ ఘటనలో నిర్
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 8న నిర్వహించనున్న శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభా వేదిక స్థలాన్ని టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ శనివారం స్థానిక
E.G: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులు అందజేశారు. రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ, పీ.జీ. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర
KMR: గ్రామాలలో బేస్మెంట్ లెవల్లో ఉన్న ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారందరూ త్వారగా నిర్మాణ పనులను చేపట్టాలని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. శనివారం నాడు మండల కేంద్రంలోని గృహ నిర్మాణాలు చేపడుతున
NGKL: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నడింపల్లి గ్రామంలో తుఫాను ప్రభావిత పంటలను అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా BJP మండల అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ.. తుఫాను వచ్చి మూడు రోజులు గడుస్తున్నా కూడా అధికారులు ప్రజాప్రతినిధు