W.G: జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అమలు చేయాలన్నారు. పున
ELR: ఏలూరుః జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కలిగిన ప్రాథమిక నష్టం అంచనాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆదేశించారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదన్నారు. 4 పశువులు చ
GDWL: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, గద్వాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ టి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎ
MDK: మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.18.7 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. నిరంతర కృషి, పలు శాఖలతో అనుసంధానం ద్వారా ఈ నిధులను సాధించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ పనులు, తాగునీటి సదుపాయా
GNTR: తెనాలిలో మున్సిపాలిటీ వ్యర్థాల తరలింపు తీరు ప్రజలను ఇబ్బంది పెడుతోంది. చెత్త తరలించే ట్రాక్టర్లపై పట్టాలు కప్పకపోవడంతో సగం వ్యర్థాలు రోడ్లపైనే పడిపోతున్నాయి. దీనివల్ల రాకపోకలు సాగించేవారికి తీవ్ర అసౌకర్యం, దుర్వాసన ఎదురవుతోంది. ఈ సమస్
ATP: సిటిజన్ ఈకేవైసీ ఓటీపీ కోసం ఫోన్ చేసిన మహిళా పోలీస్ను తాడిపత్రి ఎంఈవో-2 రామగోందరెడ్డి అసభ్యకరంగా తిట్టిన ఘటన జయనగర్ కాలనీలో జరిగింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఎంఈవో కార్యాలయానికి వెళ్లి వాగ్వాదం చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫి
HNK: భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. బుధవారం జరగాల్సిన సమ్మేటివ్ పరీక్షలు (3-10 తరగతులకు EVS, జనరల్ సైన్స్, సెకండ్ లాంగ్వేజ్) నవంబర్ 1, 2025కు వాయిదా పడినట్లు చె
VZM: జిల్లా ప్రత్యేక అధికారి రవి సుభాష్ పట్టంశెట్టి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్తో కలిసి బుధవారం కొత్తవలస మండలంలో పర్యటించి, తుఫాన్ నష్టాలను పరిశీలించారు. ఆనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సందర్శించార
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి, సుమారు 2,06,406 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,61,937 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 2,62,282 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రా
SRPT: మొంథా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో బుధవారం వర్షం దంచికొట్టింది. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.. తుంగతుర్తిలో 125.0 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదయింది. తిరుమలగిరి 105 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనంత గిరి 1.0 మి.మీ చొప్పున వర్షపాత