BPT: బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తమ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వివిధ పిర్యాదులు, వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబ
CTR: పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై కెవి రమణ, ఏఎ అశ్వత్ నారాయణ మాట్లాడుతూ.. సర్దార్ వల్ల
NTR: నవంబర్ 1న గన్నవరంలో జరగనున్న ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి షెడ్యూల్ టోర్నమెంట్ (అండర్ 17) విభాగంలో గంపలగూడెం మండలం ఊటుకూరు సిద్ధార్థ విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ఎం ఉమ్మశ్రీ, ఎస్.కే సమీరా మాలిక్లు పాల్గోనున్నట్లు ఆ పాఠశాల డైరెక్టర్
NDL: రేపు అవుకు పట్టణంలో టీడీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు ఐ. ఉగ్రసేనారెడ్డి శుక్రవారం తెలిపారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు. మండలంలోని టీడీపీ నాయ
JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉక్కుమనిసి, స్వాతంత్య్ర యోధులు, మాజీ ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వత
ATP: మరుట్ల గ్రామానికి చెందిన లావణ్య ఔదార్యం చాటుకున్నారు. ఈ నెల 4న మగ శిశువుకు జన్మనిచ్చిన ఆమె, తన బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను మదర్ మిల్క్ బ్యాంకుకు దానం చేశారు. సుమారు 12 లీటర్ల పాలు దానం చేయడంతో డిప్యూటీ ఆర్ఎంవో హేమలత ఆమెను అభినం
KKD:పెదపూడిలో ప్రాచీన జనార్ధన స్వామి ఆలయానికి నూతన పాలక మండలి ఏర్పడింది. శుక్రవారం పీఏసీఎస్ ఛైర్మన్ పుట్ట గంగాధర్ చౌదరి అధ్యక్షతన ఈవో వడ్డాది సత్యనారాయణ నూతన ట్రస్ట్ బోర్డుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ తంగిళ్ళ వీర వెంకట సత్
CTR: కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వైస్ చైర్మన్గా త్రిలోక్ భాగ్యలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్పిటల్ అభివృద్ధి, సేవల మెరుగుదల దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.
WNP: వనపర్తి జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ, టెస్టింగ్ యంత్రాలు, పనిచేయక గర్భిణీలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీ హబ్లో ఎలుకలకు పాడైన బయో కెమిస్ట్రీ, థైరాయిడ్ మిషిన్లు తక్షణమ
KMM: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్థానిక 99వ డివిజన్ సిద్ధార్థ నగర్లో శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ‘డోర్ టు డోర్’ ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ముమ్మరంగా ‘డ