HYD: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానిక ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ తో పాటు స్కిల
ప్రకాశం: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద శనివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్ర
AP: మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును తల్లి హత్య చేయించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సాలమ్మ మూడో కుమారుడు శ్యాంబాబు మద్యానికి బానిసై దొంగతనాలు చేసేవాడు. ఇటీవల మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప
AP: ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బందికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమాజ సేవలో ఆ ట్రస్టు 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రసంశలు కురిపించారు. ‘ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుస్తూ ఇలాగే క
AP: వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. వంశీ మొబైల్ కోసం రెండు పోలీసు బృందాలు HYDకు చేరుకున్నాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో అతని ఇంట్లో సోదాలు చేసే అవకాశముంది. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. మదురైలోని అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట ఆయన తనయుడు అకీరానందన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలో ఇవాళ సీఎం చంద్
KNR: కొత్త ఆదాయపు పన్ను 2025ను పరిశీలించటానికి లోక్సబ స్పీకర్ ఓం బిర్లా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటిలో 31 మంది ఎంపీలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కి చోటు దక్కింది. దీంతో హుజురాబాద్ నియోజ
KMM: మధిరలో దళిత జవాన్ మనోజ్పై అగ్రవర్ణుల దాడిని ఖండిస్తూ శనివారం బీఎస్పీ నేతలు చింతకాని పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి నాగేశ్వరరావు స్పందిస్తూ, దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశా
VSP: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ వాల్తేరు డివిజన్ను నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉంచేందుకు కృషి చేసిన ఎంపీ శ్రీభరత్కి విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద రైల్వే ఉద్యోగులు, నాయకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ సీనియ
SKLM: లావేరు మండలం పరిధిలోని తాళ్లవలస పంచాయితీ సుభద్రాపురం గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రాజా పాల్గొని, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.వెం