రాఘవేంద్రరావు(Ragavendra Rao) దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’(pelli sandadi) సినిమాతో టాలీవుడ్(tollywood) లోకి అడుగు పెట్టింది శ్రీలీల. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్లో లక్కి గాళ్ అయిపోయింది.
తెలంగాణాలో పెద్ద సైబర్ మోసం(cyber fraud) వెలుగు చూసింది. రెండు నెలల్లో ఓ వ్యాపారికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీ రాబడులు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త(businessman)ను కంపెనీ ఆకర్షించింది.
మణిపూర్(Manipur)లో శాంతిభద్రతలు కాపాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో మణిపూర్లో పర్యటిస్తానని, హింసకు పాల్పడిన రెండు వర్గాలు ప్రజలతోనూ చర్చిస్తానని చెప్పారు. కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి రెం
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వ విజయాల గురించి బీజేపీ(BJP) గొప్ప సంప్రదింపు ప్రచారాన్ని నిర్వహించబోతోంది.
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్(NTR) పై సినీనటి కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు(Notice) జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఆదేశించారు.