సినీ సెలబ్రిటీల(Cine Celebrities) జంటలు ఫ్యాన్స్కు వరుస షాక్లు ఇస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు అదే రంగంలోని వారినే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఆ లిస్టులో ఉండే మరికొందరు మాత్రం విడాకులు(Divorse) తీసుకుని విడిపోతున్నారు. తెలుగు
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా ఆదివారం పీలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన లోకేశ్ కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ..
పరీక్ష(Exams)లంటే చాలా మందికి భయం. పబ్లిక్ పరీక్షలంటే పిల్లల కంటే వారి తల్లిదండ్రుల్లో కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తమ పిల్లలు పరీక్ష బాగా రాయాలని వారి తల్లిదండ్రులు(Parents) దేవుళ్లకు మొక్కుతుంటారు. వాళ్లకు మంచి మార్కులు(Marks) రావాలని వేడుకుంటూ ఉం
2019 పుల్వామా దాడి(Pulwama attack) ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆ ఘటనలో 40 మంది భారత జవాన్లు(Indian soldiers) అమరులయ్యారు. పుల్వామా దాడి(Pulwama attack) జరిగి మూడేళ్లు అవుతున్నా అమరులైన జవాన్ల భార్యలకు ఇంత వరకూ పరిహారం అందలేదు. దీంతో మరణించిన సీఆర్పీఎఫ్(CRPF) జవాన్ల భార్యలు, కుటుంబ
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజూ ఉపయోగించే పెన్ను(Pen) ధర పదో పాతికో ఉంటుంది. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పుడు గిఫ్ట్ గా పెన్ను ఇవ్వాలనుకుంటే వందో రెండొందలో పెట్టి పెన్నును కొనుగోలు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పెన్ను(Pen) ధర ఏకంగా రూ.22.47 లక్షలు. ఇది విన్నాక మీరు అవాక్కయ్
టీమిండియా(Team India) ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. గత టీ20(T20) సమయంలో దీపక్ చాహర్(Deepak Chahar) గాయం కారణంగా ఐపిఎల్(IPL)కు దూరం అయ్యాడు. ఆసియా కప్(Asia cup) సమయంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా గాయాలపాలవ్వడంతో ఆసియా కప్ కు దూరం కావాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు