వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ మండుటెండలో కూడా పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. పాదయాత్రలో లోకేశ్ పరిపూర్ణమైన నాయకుడిగా రూపుదిద్దుక
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడు. దాదాపు రెండు నెలల పాటు...ఆయన షూటింగ్స్ లాంటివి ఏమీ లేకుండా...ఉండాలని భావిస్తున్నారట. అది కూడా కేవలం తన భార్య ఉపాసన, పుట్టబోయే బిడ్డ తో గడపడం కోసమేనట.
లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. రికవరీ ఏజెంట్ల వల్ల అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది.