KDP: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. వీరబల్లి మండలం పెదవీడు పంచాయితీ రెడ్డివారిపల్లె జడ్పీ హైస్కూల్లో ఆదివారం జరిగిన ప్రజావేదికలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి, ప్రతినెలా 1కే ఇళ్లవద్ద రూ.4వేలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు.