KKD: కాకినాడ కలెక్టరేట్ వద్ద శనివారం కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2022లో అప్పటి ప్రభుత్వం కానిస్టేబుల్ భర్తీకి రాత పరీక్ష నిర్వహించిందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో 95 వేలకు మందికి పైగా రాత పరీక్షలో అర్హత సాధించారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కానిస్టేబుల్ భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.