తెనాలిలో (Tenali) నాలుగో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ (PM Kisan) నిధులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం విడుదల చేశారు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ (tadepalli palace) నుండి తెనాలికి (Tenali) హెలికాప్టర్ పైన రావడం చాలామందిని విస్మయపరిచింది. దీనిపై జనసేన (Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నా...
వెంటనే తమకు తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ లో సమాచారం అందించింది. వారు వెంటనే ఇంటికి చేరుకుని అలేఖ్యను కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆమె 11 ఏళ్ల కుమారుడు విజయవాడలోని ఓ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నది.
once again chief minister:ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పారు. ఆ దేవుడు తనను దీవించాడని.. అర్థం చేసుకోవాలని కోరారు. మంచి మనసుతో చేసే పరిపాలనను ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని అన్నారు. అందుకే వర్షాలు సమృద్దిగా పడుతున్నాయని పేర్కొన్నారు.
వేసవి కాలం (Summer) కావడంతో ఇప్పుడు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. శ్రీవారికి సంబంధించిన దర్శన వేళలు, పలు రకాల సేవలు గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. తాజాగా మార్చి నెలకు సంబంధించి తిరుమల(Tirumala)లో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను టీటీడీ(TTD) వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో మార్చి 3వ తేది నుంచి 7వ తేది వరకూ పలు ఆర్జిత సేవలను టీటీడీ(TTD) రద్దు చేస్తున...
గ్రంథాలయం సినిమా టీజర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి చాలా చక్కటి విశేష స్పందన వస్తున్నది. దర్శకుడు సాయిశివన్ సస్పెన్స్, థ్రిల్లర్ దృశ్యాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశారు.
జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి. దీనిపై ప్రతిపక్షాలు సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పర్యటన సమయంలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. కానీ ఈసారి వైసీపీ మరింత రెచ్చిపోయి చివరకు మొక్కజొన్న కంకులకు కూడా పార్టీ రంగులు (YCP Colors) వేయడం గమనార్హం.
బడ్జెట్ రూపొందించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రం ఆదాయం అత్తెసరుగా వస్తోంది. ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ ఉంది. అన్ని మార్గాల ద్వారా అప్పులు తీసుకుంటున్నాం. రాష్ట్ర బడ్జెట్ లో అప్పుల (Debits) లెక్కలు ఎలా కనుమరుగు చేయాలనే దానిపై దృష్టి పెట్టారు.
భర్తతో గొడవపడి జీవితం మీద విరక్తితో పాపతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే స్పందించిన దిశా పోలీసులు ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. అతడికి సర్దుబాటు చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని దిశా పోలీసులు హితవు పలికారు.
తిరుపతి(Tirupathi)లోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రి(Padmavathi childrens hospital) మరో బిడ్డకు ప్రాణం పోసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. పక్కా ప్రణాళికతో గ్రీన్ ఛానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్(Brain Died) అయిన రెండేళ్ల బాలుడి గుండెను సేకరించి తిరుపతిలోని 13 ఏళ్ల పాపకు ప్రాణం పోసింది. ఈ విషయాన్ని టీటీడీ(TTD)...
యూట్యూబర్ హర్ష సాయి(Youtuber Harsha Sai) గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. నెటిజన్లకు హర్షసాయి(Harsha Sai) అంటే దేవుడు. ఆయన తెలియనివారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో హర్షసాయి(Harsha Sai) చాలా యాక్టీవ్ గా ఉంటారు. పేదవాళ్లకు డబ్బులు సాయం చేస్తూ హర్ష సాయి ఫేమస్ అయ్యారు. ఎంతో మందికి తనవంతు సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. హర్ష సాయి(Harsha Sai) యూట్యూబ్ లో వీడియో రిలీజ్...
nara lokesh on roja:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చంద్రగిరి (chandragiri) నియోజకవర్గంలో కొనసాగుతోంది. తొండవాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విజయనగరం సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన గడ్డ చంద్రగిరి (chandragiri) అని పేర్కొన్నారు.
తిరుపతి (Tirupati) లో బీజేపీ,(BJP) ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఢీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా (Sipodia) అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఛీప్ సోము వీర్రాజు (Veeraju) కాన్వాయిని ఆప్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. సిసోడియా అరెస్టును నిరసిస్తూ వీర్రాజు కాన్వయ్ వద్ద నినాదాలు చేశారు.
fire accident at renigunta:ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో గల రేణిగుంటలో (renigunta) భారీ అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఫాక్స్ లీక్ కంపెనీలో (fox leak company) ప్రమాదం సంభవించి.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ అధికారుల సమాచారంతో వెంటనే అక్కడికి మూడు ఫైరింజన్లతో (fire engines) అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ మంటలను (fire) ఆర్పివేస్తున్నారు...
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (liquor scam) నెక్ట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేత వివేక్ అన్నారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి కవిత అరెస్ట్ అవుతారని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం ఆప్కు కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.