BJP Leader Clarity on alliance with janasena : ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా... ఈ విషయంలో బీజేపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తాము.. జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని.. కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. కాగా... తాజాగా... మరోసారి బీజేపీ నేతలు ఈ విషయంపై స్పందించారు.
jayamangala venkata ramana joined to ysrcp:తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ (jayamangala venkata ramana) షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, కైకలూర్ నియోజకవర్గ ఇంఛార్జీగా వెంకటరమణ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (cm jagan) సమక్షంలో ఈ రోజు వైసీపీలో చేరారు. జయమంగళ వెంకట రమణకు జగన్ కండువా కప్పి స్వాగతం కలికారు.
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్పై (borugadda anil) మాల మహానాడు (maala mahanadu) జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ (golla arun) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత సంఘం పేరుతో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనిల్పై ఈ రోజు ఉదయం గుంటూరు ఎస్పీకి (guntur sp) ఫిర్యాదు చేశారు.
Astrologer venu swamy : జగన్ ని మళ్లీ సీఎం చేసేది పవనే... జోతిష్యుడు వేణు స్వామి : జోతిష్యుడు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య పలువురు సెలబ్రెటీల గురించి జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత ఆయన మరింత ఫేమస్ అయ్యాడు.
ఆయన మా వ్యక్తి.. మావోడు అంటూ ఆయా రాజకీయ పార్టీలు అతడి క్రేజ్ ను, ఆయన వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అష్ట కష్టాలు పడుతుంటాయి. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలోనే అతడిని ప్రత్యర్థులు మట్టుబెట్టారు. కానీ ఆయనను ప్రజలు ఇంకా ఆరాధిస్తున్నారు. అలాంటి వ్యక్తి పేరు తాజాగా ఢిల్లీ గడ్డపై వినిపించింది. పార్లమెంట్ లో అతడి ప్రస్తావన వచ్చింది. ఏపీలో ఒక జిల్లాకు లేదా విజయవాడ విమానాశ్రయానికి అతడి పేరు పెట్టాలనే సర...
శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. శ్రీశైలంలో రోజురోజుకూ భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. నేటి సాయంకాలం హంస వాహనం పై శ్రీశైల(Srisailam) ఆది దంపతులు ఊరేగనున్నారు.
సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) నివాసానికి కూత వేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది. పైగా అతడు గంజాయి మత్తులో ఉండడం గమనార్హం. ఏపీలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం నివాసం సమీపంలోనే గంజాయి దందా సాగుతోంది.
దేశం అంతా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. పేదవాడి అభివృద్ధికి నోచుకోని శత్రువులంతా ఒక్కటై పోతున్నారు. జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆదివారం భక్తులతో కొండపై ఉన్న కంపార్టెమెంట్లన్నీ నిండిపోయాయి.
నాన్నను చూడాలని దేవాన్ష్ (Devansh) అడగగా కొత్తూరు విడిది కేంద్రానికి నారా బ్రాహ్మణి (nara brahmani) చేరుకున్నారు. కుమారుడు అడగగా క్షణం ఆలోచించకుండా నిన్న సాయంత్రం హైదరాబాద్ (hyderabad) నుంచి కొత్తూరుకు బయల్దేరారు. ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన భోజనం తీసుకొచ్చారట. కుమారుడు, భార్యతో కలిసి ఇంటి వద్ద నుంచి తెచ్చిన భోజనాన్ని లోకేష్ ఆరగించారట. కుమారుడితో కాసేపు సరదాగా లోకేశ్ గడిపారు.
తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.