టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ-గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని TSRTC నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను మంగళవారం ప్రారంభించనుంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని యాజమాన్యం వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడ...
భార్య భర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సన్నగిల్లినప్పుడు వారి బంధానికి బీటలు వారుతాయి. దీంతో గొడవలు తలెత్తి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. అలాగే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తనను నమ్మి వచ్చిన అర్థాంగిని అంతం చేశాడు. తన భార్య డిగ్రీ వరకు చదువుకుంది.
ఏలూరు పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్ కెళ్లి తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కారణం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రవత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
చెన్నై-బెంగళూరు ప్రాంతాల్లో వెళ్తున్న డబుల్ డెక్కర్ ట్రైన్ కుప్పం సరిహద్దులోని బిస్సానత్తం స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఆ క్రమంలో ట్రైన్ లోని కొన్ని బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే అప్రమత్తమైన రైలు డ్రైవర్ ట్రైన్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న రైళ్లు ఆలస్యంగా ప్రయాణించనున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే... అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విషయంలో జరిగింది. అవును 100వ రోజు పాదయాత్రలో భాగంగా తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి(bhuvaneswari) షూ లేస్ ఊడిపోగా గమనించిన లోకేష్ స్వయంగా కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో చక్కర్లు కోడుతుంది.
చికెన్ మాంసాహార ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కోడికూర ధరలు(Chicken prices) హైదరాబాద్లో(hyderabad) ఒక్కసారిగా పెరిగాయి. 200 రూపాయల నుంచి అమాంతం 250కు చేరాయి. దీంతో పలువురు మధ్యతరగతి ప్రజలు చికెన్ తీసుకునేందుకు వెనకాడుతుండగా..మరికొంత మంది మాత్రం రేటు పెరిగినా కూడా తగ్గేదేలే అంటున్నారు.
నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకులు తెగ ట్రోల్ చేసిన...వారాహి వెహికిల్ రోడ్డెక్కనుంది. అసలు వారాహికి ఏమైందని గట్టిగానే ట్రోల్ చేసింది అధికార వైసీపీ. సడెన్గా రోడ్డెక్కుతుందని జనసేన నాయకులు చెప్పడం ఇప్పుడు అధికార వైసీపీకి మింగుడు పడటం లేదు. రెండు మూడ్రోజుల నుంచి.... తెగ ప్రెస్ మీట్లు పెడుతున్న పవన్.....పొత్తులుంటాయని కరాకండీగా చెప్పేసారు. ఈ నేపధ్యంలోనే..వేర్ ఈజ్ వారాహి అంటూ తెగ ట్రోల్ చేశారు. అధిక...
ఓ మహిళ(woman) తన భర్తతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు. ఇక ఆన్ లైన్లో తనకు తగిన లవర్(lover) కోసం వెతకగా ఓ వ్యక్తి తగిలాడు. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తన ఖర్చుల కోసం నెలకు 60 వేల రూపాయలు కూడా ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ మహిళ వయసు 42 ఏళ్లు కాగా..ఇది తెలిసిన పలువురు మద్దతు చెబుతుండగా..మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.