Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు లీక్ అయిన ఫోటోలకే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టీజర్, గ్లింప్స్ రిలీజ్ అయితే.. సలార్ హైప్ నెక్స్ట్ లెవల్కి వెళ్లిపోతుంది.
Pawan Kalyan : అధికార పార్టీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి నగరంలో ఇటీవల బలిజ సమాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
YS Avinash:ఏపీ సీఎం జగన్ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా న్యూఢిల్లీ(delhi tour)కి బయలుదేరారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా..ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi), హోంమంత్రి అమిత్ షా(amit shah)లతో జగన్ సమావేశం(meeting) కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన రాజక...
విజయవాడ(Vijayawada) మధురానగర్ రైల్వే బ్రిడ్జి పనుల (Railway Bridge Works) ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ (AP High Court Inquiry)చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ , డీఆర్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం,(SCR Gm) డీఆర్ఎం (DRM) విచారణకు గైర్హాజరవడమే అందుకు కారణమని తెలుస్తుంది
అసెంబ్లీలో నేడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను మంత్రి సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ ఫై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
పెళ్లీల సీజన్ (Wedding season) కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు(Jasmine prices) కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు ప్రజలు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లీల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్ట...
ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) నాగార్జున యూనివర్సిటీ వర్సిటీ టూర్ పై రాజకీయ దుమారం రేగింది. ఏఎన్ యూలో (ANU) అకడమిక్ ఎగ్జిబిషన్ ను వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ పై ఏబీవీపీ (ABVP) విద్యార్థి విభాగం ఫైర్ అయింది. నాగార్జున యూనివర్సిటీ అకడమిక్ ఎగ్జిబిషన్ కు రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా పిలవడంపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకన్నా అవమ...
Pawan Kalyan : అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి నేడు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనను ఈరోజు స్మరించుకున్నారు. ఏపి రాష్ట్ర ఆవిర్భావంతో పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడానికి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణం అని కీర్తించారు.
Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం నేడు క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 19న నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని వెల్లడించారు.
Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.