చంద్రబాబు(chandrababu naidu) గురించి పరోక్షంగా నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. మరోవైపు చదువుల కోసం ఓ ఒక్కరూ కూడా అప్పులు చేయకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లి దగ్గర వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు పుంగనూరు కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేస...
ఆఫ్రికా దేశం సూడాన్ లో ఆర్మీ, శక్తిమంతమై పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో, సాధారణ పౌరులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో, సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
వైఎస్ వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర ఉంది. ఈ విషయ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి తెలుసు. అయినా కూడా తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అసంతృప్తి అనేది ఉంటే మనిషి ఎన్ని దారుణాలకైనా పాల్పడుతాడు.
వైఎస్ వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా ఈ పోస్టర్లు వేశారని తెలుస్తున్నది. అయితే ఈ పోస్టర్లు తాము వేయలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నాయకులే పోస్టర్లు ముద్రించి పరువు తీసేందుకు ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.