• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »andhra pradesh

తనపై తానే పొలిటికల్ పంచ్ వేసుకున్న చిరు..!

చిరంజీవి… పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా తెరపై మకుటం లేని మహారాజులాగా వెలిగిన హీరో ఆయన. టాలీవుడ్ అంటేనే మెగాస్టార్ అన్నట్లుగా ఉండేది. కానీ…. ఒక్కసారి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫూల్ అయ్యారు. ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన ఆయన.. దానిని ఎక్కువకాలం కాపాడుకోలేకపోయారు. రెండేళ్లకే… పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చిరుపై చాలానే విమర్...

October 3, 2022 / 11:18 AM IST

థర్టీ ఇయర్స్ పృథ్వీకి కోర్టులో ఊహించని షాక్…!

వైపీపీ నేత, థర్టీ ఇయర్స్ పృథ్వీ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. పృద్వి భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి పృద్వి తో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. పెళ్లయిన తర్వాత తన [&h...

October 1, 2022 / 05:25 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య వార్.. హరీష్ రావుపై బొత్స సీరియస్…!

నిన్న, మొన్నటి వరకు ఏపీలోని అధికార పార్టీ… తెలంగాణలోని అధికార పార్టీల మధ్య స్నేహం బాగానే కొనసాగింది. అయితే… ఈ స్నేహానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా వార్ మొదలుపెడుతున్నారు. గత కొంతకాలంగా… ఏపీ టార్గెట్‌గా తెలంగాణ మంత్రి వరుసబెట్టి విమర్శలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈమధ్య హరీష్ రావు రెండు రాష్ట్రాలకు పోలిక పెడుతున్నారు. ఈ స...

September 30, 2022 / 05:50 PM IST

కృష్ణం రాజు ఆశయాలను ప్రభాస్ పూర్తి చేయాలి.. మంత్రి రోజా

కృష్ణం రాజు ఆశయాలను ప్రభాస్ పూర్తి చేయాలని మంత్రి రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు అటు సినిమాల్లోనూ… ఇటు రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారని.. ఆ ఘనత ఆయనకు మాత్రమే దక్కిందని రోజా పేర్కొన్నారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని గుర్తుచేసుకున్నారు. కృష్ణం రాజు మృతి కుటుంబానికి తీరని లోటని రోజా అన్నారు. చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజులతో కలిసి మంత్రి రోజా .. క...

September 29, 2022 / 05:53 PM IST

జనసేనలోకి ఆ సీనియర్ నటుడు..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తిగా మారుతున్నాయి. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో…నేతలంతా సమాయత్తమౌతున్నారు.   ఏ పార్టీ లో ఉంటే.. భవిష్యత్తు ఉంటుందా అని చాలా మంది నేతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్ నటుడు.. జనసేలో చేరేందుకు ప్రయత్నాలు  చేస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు నటుడు అలీ. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన… త్వరలోనే జనసేన లో చే...

September 29, 2022 / 05:42 PM IST

వారసులకు టికెట్ ఇవ్వనంటూ… జగన్ షాకింగ్ నిర్ణయం..!

వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఆయన పార్టీలో ప్రక్షాళన చేపడుతున్నారు.  తాజాగా… ఆయన నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. పనితీరులో కనీస స్థాయి కంటే వెనుకబడి ఉన్న 27 మంది గురించి సీఎం ప్రస్తావించారు. అందులో ప్రస్తుత మంత్రులతో పాటుగా, మాజీ మంత్రులు – ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే అంశంలో వారసులకు పార్టీ టికెట...

September 29, 2022 / 05:35 PM IST

రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా: విజయసాయి రెడ్డి..!

విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విశాఖ రైల్వే జోన్ విషయంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రైల్వే జోన్ రావటం లేదనే వార్తలు అవాస్తవమని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీ అని గుర్తుచేశారు. అప్పటి ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని గుర్తుచేశారు....

September 28, 2022 / 07:33 PM IST

వైసీపీ నేత ఇంటికి నారా లోకేష్…!

టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయాల్లో  ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈ రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లోకేష్ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లారు. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ...

September 28, 2022 / 07:28 PM IST

తిరుమలకు సీఎం జగన్….!

దేవీ నవరాత్రలు సందర్భంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు అనగా సెప్టెంబర్ 28వ తేదీన ఆయన స్వామి వారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైసీపీ నేతలు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవర...

September 28, 2022 / 06:13 PM IST

ఎన్టీఆర్ అంటే జస్ట్ పేరు కాదు… జగన్ ప్రభుత్వంపై బాలయ్య సీరియస్…!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా.. ఈ విషయం పై బాలకృష్ణ కూడా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పై తన దైన శైలిలో మండిపడ్డారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని బాలయ్య అన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అని చెప్పారు. తండ్...

September 27, 2022 / 07:18 PM IST

భర్తకు మరో అమ్మాయితో పెళ్లి చేసిన భార్య…!

ఓ మహిళ ఏదైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది కానీ.. తాను కట్టుకున్న భర్తను షేర్ చేసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. అంతెందుకు.. ఎవరైనా పరాయి స్త్రీ తన భర్త వైపు చూసినా ఊరుకోరు. భర్త ఎవరితోనైనా మాట్లాడినా తట్టుకోలేరు. అలాంటిది ఓ మహిళ.. తన భర్తను… అతను ప్రేమించిన అమ్మాయితో దగ్గరుండి మరీ పెళ్లి చేసింది. ఈ సంఘటన  తిరుపతిలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ...

September 27, 2022 / 07:03 PM IST

వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన జగ్గారెడ్డి…!

వైఎస్ ఫ్యామిలీని సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా జగ్గారెడ్డి, షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిపై ఇటీవల షర్మిల విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కి కోవర్టులా జగ్గారెడ్డి పని చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కాగా… ఈ మాటలు తనను విపరీతంగా బాధించాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. షర్మిల ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి...

September 27, 2022 / 06:51 PM IST

తారక్ ట్వీట్ పై మొదలైన పొలిటికల్ రచ్చ..!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విషయంలో మొదలైన రచ్చ…ఇంకా తగ్గలేదు. అయితే… ఈ విషయంలో టీడీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు కానీ… ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై మాత్రం స్పందిస్తూ… రాజకీయం చేయడం గమనార్హం. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం డైరెక్టుగా జూనియర్ ని టార్గెట్ చేశారు. పేరుమార్పుపై జూనియర్ ఒక ట్వీట్ చేశారు. నిజానికి...

September 27, 2022 / 06:31 PM IST

కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చంద్రబాబు  సొంత నియోజకవర్గమన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా… ఈ నియోజకవర్గానికి తొలిసారి బహిరంగ సభలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా జగన్… చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూడాలని కోరారు. నాన్ డిబిటి పథకాల ద్...

September 27, 2022 / 06:19 PM IST

రోడ్డు ప్రమాదంలో తానా డైరెక్టర్  భార్య, కుమార్తెలు మృతి…!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో… తానా బోర్డు డైరెక్టర్ Dr. Kodali Nagendra Srinivas భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2017 నుంచి ‘తానా’ బోర్డులో పనిచేస్తున్నారు. శ్రీనివ...

September 27, 2022 / 05:25 PM IST