ఉత్తరాంధ్ర కాపులు అందరూ తూర్పు కాపులని, ఇందుకు అనుగుణంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన తూర్పు కాపు సంక్షేమ సంఘం వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుల ధృవీకరణలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అయిదు తరాలుగా తమ కుటుంబానికి కాపులు అండగా ఉన్నారని, వారి సంక్షేమానికి అన్ని రకాలుగా స...
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారంటూ ఆయన చేసిన కామెంట్స్… తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయాలలో కొత్త ఒరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్ద పీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతన...
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నారు. కాగా… ఈ పర్యటనలో భాగంగా..బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్లపై చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తోంది. సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. మాజీ ఎంపిపి దత్తి లక్ష్మణరావు ను సస్పెండ్ చేశానని చ...
డీఎల్ రవీంద్రారెడ్డి… ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. త్వరలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఆయన టీడీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ ఆయనకు ఎంపీ సీటు కూడా ఖాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీని వదిలి… ప్రతిపక్ష పార్టీలోకి ఎవరూ రావాలని అనుకోరు. కానీ.. డీఎల్ మాత్రం… సొంత పార్టీ పై విమర్శలు చేస్తూ… పక్క పార్ట...
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చేసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది. లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని, అది కూడా ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్… కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కమలాపురం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ పార్టీ కాకపోతే మరో పార...
ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని అని… మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, షర్మిల లు.. తెలంగాణలోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… వారిని ఉద్దేశించి.. గంగుల కమాలకర్ స్పందించారు. పవన్ కళ్యాణ్, కె ఏ పాల్, వైయస్ షర్మిల ఇతరత్రా నేతలకు తెలంగాణలో ఏం పని అని అన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసి కొందరు వస్తున్నారని.. ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. వీరి ప...
కాపులకు రిజర్వేషన్ల విషయంలో అధికార పార్టీ పై ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల వర్షం కురిపించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించడానికి ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజానికి కాపులకు రిజన్వేషన్లు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు. ఈ విషయంలో కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరాలు చూపించలేదని..కానీ ప్రభుత్వం మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని చెబుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్...
చంద్రబాబుని… తెలంగాణలో ఎవరూ పట్టించుకోరని.. ఆయన చెల్లని రూపాయి అని తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు… తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన వ్యక్తి చంద్రబాబు అని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. 2018లో పెద్ద కూటమి కట్టి వచ్చిన చంద్రబాబు.. ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుది భ...
మంత్రి పదవి దక్కిన తర్వాత… ఎమ్మెల్యే రోజా టీవీ షోలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి రాజకీయాలపై మాత్రమే పెట్టారు. కాగా… ఇటీవల ఆమె… ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా… అందులో షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనకు భవిష్యత్తులో కూడా పార్టీ మారనని చెప్పారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితులు ఏర్పడితే… ఏకంగా.. రాజకీయాలకు దూరమౌపోతానని ఆమె స్పష్టం చేశారు. ఇక… ఇటీవల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 23,24,25 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు కడపకు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. 2 గంటలు హెలికాఫ్టర్ లో కడప జిల్లా కమలాపురం వెళ్లి అక్కడి కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని రాత్రి బస చేస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం పులివెందుల కు వెళ్లి కొన్ని కార్యక్రమాల...
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టాయి. పవన్ వ్యాఖ్యలకు తోడు బాధిత కుటుంబం కూడా అవును… మంత్రి అంబటి తమను సగం డబ్బు అడిగారని చెప్పడం గమనార్హం. ఆగస్ట్లో ఓ ప్రమాదంలో కొడుకును కోల్పోయిన అనాథ ...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని బుద...
మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…! దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అని నినదించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా… ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ పార్టీ నుంచి ఏపీలో జేడీ పోటీ చేయనున్నారంటూ ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో… ఆ రూమర్స్ పై తాజాగా జేడీ స్పందించారు. విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేయాలని అనుకుంటున...