ap capital city:ఏపీ రాజధాని (ap capital) ఇష్యూ మరోసారి రాజేసింది. నిన్న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) మాట్లాడారు. ఏపీ రాజధాని విశాఖ అని.. మూడు రాజధానులు అని జనాల్లో మిస్ కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
nara lokesh:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రతో దూసుకెళ్తున్నారు. ఈ రోజు సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. పిచ్చాటూరులో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు (rtc bus) ఎక్కి ప్రయాణికులతో (passengers) మాట్లాడారు. చార్జీల (charge) గురించి వారితో ప్రస్తావించారు. ఇప్పటిదాకా మూడు సార్లు (3 times) ఆర్టీసీ చార్జీలు పెంచారని లోకేశ్ (lokesh) వివరించారు.
ఏపీ టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్పై (lokesh) మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (pawan kalyan) కూడా హాట్ కామెంట్స్ చేశారు. వారాహి (vaarahi) యాత్ర ఎందుకు ఆగిందని అడిగారు. లోకేశ్ (lokesh) యాత్ర చేస్తున్నందనే పవన్ వారాహి ఆగిందని కామెంట్ చేశారు.
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం లేదని, అలాంటి ఆలోచన లేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఈ కళాక్షేత్రం పేరులోని తుమ్మలపల్లి, క్షేత్రయ్య పేర్లు తొలగించాలంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కడప స్టీల్ ప్లాంటుకు (Steel plant) భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ (Jindal Steel) చైర్మన్ సజ్జన్ జిందాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు.
టీడీపీ చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అధికార పార్టీకి కంటగింపు మొదలైంది. టీడీపీ కార్యక్రమాలు విజయవంతం కాకుండా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లోకేశ్ యాత్రపై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. మైక్ లాక్కోవడం.. కార్యకర్తలను రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ఏపీ ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది.
మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, రాద్దాంతానికి తెరదించాలని భావించారు.
CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్ల పల్లెను చేరుకుంటారు.
చిత్తూరు జిల్లాలో కీలక నాయకురాలిగా వ్యవహరించిన ఆమె ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. ఆమె మృతికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించారు. ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.
మంత్రి అయితే ఎవరికి గొప్ప. మా తమ్ముడు కారు నడిపి జీవనం సాగిస్తున్నాడు. వాడు కారు తిప్పితే మా అమ్మ పింఛన్ ఎలా తొలగిస్తారు’ అని వెంకటేశ్వర్లు మంత్రి అంబటిని నిలదీశాడు. ఈ క్రమంలో మంత్రికి, ఆ యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. మంత్రి నిలదీస్తావా అంటూ పోలీసులు అతడిని లాక్కెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు.
ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనం...
ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
kotamreddy vs anil:నెల్లూరు (nellore) బారషహీద్ దర్గా వద్దకు భక్తులు వస్తుంటారు. ఈ రోజు కూడా రద్దీగా ఉంది. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. కత్తిపోట్లు పొడుచుకోగా.. పోలీసులను మొహరించారు. దర్గా వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.