• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Breaking: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు శని దోష నివారణకు పూజ చేస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

July 1, 2023 / 09:45 AM IST

Onion price: టమాటాతో పోటీ పడుతోన్న ఉల్లి..4 రోజుల్లోనే ధర భారీగా పెరుగుదల

టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.

July 1, 2023 / 09:13 AM IST

CM Jagan అక్రమాస్తులు కేసుల విచారణ వేగవంతం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది.

June 30, 2023 / 10:14 PM IST

CM JAGAN : సీఎం జగన్‌కు పవన్ వార్నింగ్..నీ పర్సనల్ లైఫ్ నాకు తెలుసు

భీమవరం తన నేలగా భావించానని ,ఇక్కడే ఉంటానని పవన్ అన్నారు

June 30, 2023 / 09:23 PM IST

Ambati Rayudu : సీఎం జగన్‌పై రాయుడు ప్రశంసలు…ప్రభుత్వ చర్యలు బాగున్నాయి

విద్యావ్యస్థలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు.

June 30, 2023 / 08:54 PM IST

Reactor Explosion: అనకాపల్లి జిల్లా సాహితీ ఫార్మా యూనిట్‌లో రియాక్టర్‌ పేలుడు.. ఇద్దరు మృతి

విశాఖపట్నం శివార్లలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలుడు సంభవించింది, ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ. అదే సమయంలో మంటలను అదుపు చేసేందుకు 8 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు.

June 30, 2023 / 04:21 PM IST

YS Viveka case: వివేకా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ..చార్జ్‌షీట్‌లో కీలక వ్యక్తుల పేర్లు

వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణ ముగియాల్సి ఉంది. అయితే కోర్టు ఈ కేసు విచారణను జులై 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

June 30, 2023 / 01:51 PM IST

Fire Accident: విశాఖ అచ్యుతాపురంలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి

విశాఖ అచ్యుతాపురంలో గల ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.

June 30, 2023 / 12:32 PM IST

AP Politics: టీడీపీకి షాక్..చంద్రబాబు పీఏ సహా 45 మందిపై కేసు నమోదు

రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ సహా 44 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో వారిపై హెడ్ కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశాడు.

June 30, 2023 / 11:08 AM IST

kidney mafia చేతిలో మోసపోయిన ఏలూరు మహిళ

కిడ్నీ ముఠా ఆగడాలు ఆగడం లేదు. పేదలను టార్గెట్ చేసి.. వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏలూరులో ఓ మహిళ వద్ద నుంచి కిడ్నీ తీసుకొని.. చెప్పిన మొత్తం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

June 30, 2023 / 10:52 AM IST

Andhrapradesh: పల్నాడులో హీటెక్కిన రాజకీయాలు..సయ్యద్ అన్వర్ బాషాకు 14 రోజుల రిమాండ్

పల్నాడులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలో అస్వర్ సయ్యద్ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బక్రీద్ పండగ వేళ అన్వర్ ను అరెస్ట్ చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

June 30, 2023 / 07:47 AM IST

Guntur :ఫేస్‌బుక్‌లో పరిచయం…పెళ్లి పేరుతో రూ.12 లక్షల మోసం

సోషల్‌ మీడియా వేదికగా మోసాలు కూడా పెద్ద సంఖ్యలు జరుగుతున్నాయి తాజాగా గుంటూరులో మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది

June 29, 2023 / 06:47 PM IST

Breaking: తిరుమలలో మరోసారి విమానాలు కలకలం..భక్తులు ఫైర్

తిరుమల ఆలయంపై గగనతలంలో నేడు రెండు విమానాలు ప్రయాణించాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు కొండపై ప్రయాణించడం నిషిద్దం. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

June 29, 2023 / 03:58 PM IST

Rain Alert: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..ఐఎండీ హెచ్చరిక

రుతుపవనాల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో మరో నాలుగు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

June 29, 2023 / 03:21 PM IST

Tomato: రూ.50కే కిలో టమాటా..ఎక్కడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌(ap) వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏంటంటే టమాటా(tomatos) ధరలను సబ్సీడీపై ప్రభుత్వం రూ.50కే అందించనున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

June 29, 2023 / 09:15 AM IST