మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మళ్లీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వరసగా ఫెయిల్యూర్స్ ఎదురౌతున్నా.. అవేమి పట్టించుకోకుండా.. హిట్ కొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే… ఇటీవల ఆయన తన కొత్త సినిమాలోని ఓ డైలాగ్ ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాజకీయాల గురించి టాపిక్ ఉండటంతో… అది కాస్త వైరల్ గా మారింది. అయితే… ఆ ట్వీట్ ఎఫెక్ట్ అందరికన్నా… కాంగ్రెస్ పైనే ఎక్కువగ...
ఎన్టీఆర్ అంటే చంద్రబాబు కన్నా.. తనకే ఎక్కువ గౌరవం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం…ఎన్టీఆర్ వర్శిటీ పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో… జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఖండిస్తూ.. ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్ లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఖండించారు. పలుమార్లు సభను వాయిదా వేశారు. తిరిగి స...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. తాజాగా.. పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు పై జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై మంత్రి రోజా స్పందించారు. పవన్కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట అంటూ ఎద్దేవా చే...
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే మిగిలి ఉన్నా నాయకులు మాత్రం ఇప్పటి నుంచే ఎవరి ఎత్తులు వారు వేసుకుంటూనే ఉన్నారు. కొందరు నేతలు.. పార్టీలు మారే పనిలో ఉంటే.. కొందరు నేతలు.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తే గెలుస్తామా ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయా అని అభిమానులు సైతం లెక్కలు వేసుకుంటూ ఉంటున్నారు. కాగా.. తాజాగా… ఈ విషయంపై పవన్...
రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధాని వికేంద్రీకరణపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు లేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చట్టాలు చేయడంలో శాసనసభ అధికారాలను కోర్టులు నిర్ణయించలేవని రాష్ట్ర ...
ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్తో పాటు విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైసీపీ నేతలు వందల సార్లు ఢిల్లీకి వెళ్లారని, మంత్రి బుగ్గనైతే ఢిల్లీలోనే శాశ్వతంగా వుండిపోయారని, కానీ సాధించింది ఏముందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్...
విశాఖపట్నంలో భూముల క్రయ విక్రయాలపై టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై స్పందించారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ విమర్శలపై దమ్ముంటే ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు. త్వరలో 1.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని.. ఇన్పోసిస్ లాంటి సంస్ధలు విశాఖ కేంద్రంగా పని చేస్తున్నాయని అమర్నాథ్ వెల్లడించారు. త్వరలో విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సమిట్ ఉంటుందని.. గతంలో లాగా డిప్ల...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ఇంకా సంవత్సరన్నర సమయం ఉన్నా… ఇప్పటి నుంచే పలు పార్టీల నాయకులు జాగ్రత్తలు పడుతున్నారు. ఏ పార్టీలో చేరితో.. వచ్చే ఎన్నికల సమయానికి సేఫ్ గా ఉంటామా అని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పార్టీలు మారడం మొదలుపెడుతున్నారు. కొందరు నేతలు అధికార పార్టీ వైపు చూస్తేంటే.. మరికొందరు భవిష్యత్తు జనసేనకే ఉందని నమ్ముతున్నారు...
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42.79 కోట్ల మేర మోసం చేశారనే అభియోగాలపై అరెస్ట్ చేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరిట రుణం తీసుకుని ఎగ్గొట్టారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ గతంలోనే సీబీఐకి ఫిర్యాదు చేసింది. పలు వివరాలను సీబీఐ ...
వచ్చే ఎన్నికల కోసం ఏపీలో అన్ని పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎలాగైనా పొత్తులు పెట్టుకొని అయినా ఈ సారి పదవిలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే.. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేపట్టగా… వైసీపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి స్వయంగా సీఎం జగన్ ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తుండటం...
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలో… సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సినీ నటి దివ్య వాణి బీజేపీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో సినీ నటి దివ్యవాణి సమావేశం అయ్యారు. హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న ఈటల నివాస...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి వైఎస్ జగన్ చాలానే కష్టపడ్డారు. ఓ వైపు అక్రమాస్తుల కేసులో కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ప్రజల మంచి, చెడులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర చేయడం.. జగన్ కి ఒక విధంగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క నేత ఆ తర్వాత… ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సెంటిమెంట్ అప్ప...
టాలీవుడ్ మంచు ఫ్యామిలీ కి అంటూ ఓ క్రేజ్ ఉంది. ఒకప్పుడు మోహన్ బాబుకి హీరోగా, డైలాగ్ కింగ్ గా చాలా మంచి పేరు ఉంది. కానీ ఆ పేరుని మంచు వారసులు కొనసాగించలేకపోయారు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విష్ణు సినిమాలు చేస్తుంటే…మనోజ్ మాత్రం చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం తన పర్సనల్ జీవితం లో ఎదురైన చేదు అనుభవాలు అని తెలుస్తుంది. మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ […]
చంద్రబాబు, కేసీఆర్… ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే… మరొకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కలిసి కూడా పనిచేశారు. ఆ తర్వాత.. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా వారు దూరమయ్యారు. ప్రస్తుతం అయితే… ఈ ఇద్దరు నేతలు డైరెక్ట్ గా చెప్పకున్నా.. శత్రువుల్లానే ప్రవర...
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి గౌతం రెడ్డికి అరుదైన ఘనత లభించింది. సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరు పెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… అన్ని సమస్యల్ని అధిగమించి సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామన్నారు. వైఎస్ చొరవ వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైం...