ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత , ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్ను కూడా పోలీసులు అద...
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhageerath Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూయడం గమనార్హం. భగీరథ రెడ్డి… గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆదివారం ఆయనకు దగ్గు తీవ్రతరం అయ్యింది. దీంతో… వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు....
తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఆ ఎపిసోడ్ హిట్ కావడంతో… బాలయ్య వరసగా షోలోతో అదరగొడుతున్నాడు. చంద్రబాబు తర్వాత.. సిద్దు, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలతో షో చేశాడు. దాని...
జనసేనాని పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు టార్గెట్ చేశారనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఒకరి తర్వాత మరొకరు పవన్ పై వరసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి అమర్నాథ్(Minister Amarnath) పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలతో మేము తరచు సమావేశాలు నిర్వహించుకున్నామని చెప్పారు. జనసేన పొలిటికల్ పార్టీ కాదు...
రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ప్రశాంత్ కిశోర్(prashant kishor) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఆయన.. ఏపీలో జగన్ కోసం పనిచేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. 2019 ఎన్నికల్లో జగన్ కి ప్రశాంత్ కిశోర్ టీమ్ సహాయం చేశారు. కాగా.. తాజాగా… ఆయన జగన్(jagan mohan reddy) పై షాకింగ్ కామెం...
జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కారణంగా కాపు సమాజిక వర్గానికి అన్యాయం జరుుగుతోందని… వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu satyanarayana) ఆరోపించారు. తమ పార్టీలోని కాపు వర్గీయులను పవన్ కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే కాపునేతలందరితో కలిసి చర్చిస్తామని వారు చెప్పారు. చంద్రబాబు పార్టీని బతికించేందుకు పవన్ ప్యాకేజీ తీసుకుని పని చేస్తున్నారని మంత్రి ఆర...
ఏపీ రాజకీయాలపై సినిమా తీస్తానని ఆర్జీవీ(rgv) ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కలిసిన తర్వాతే ఆర్జీవీ ఈ ప్రకటన చేశారు. కాగా.. తాజాగా టీడీపీ నేతలపై ఆర్జీవీ సెటైర్లు వేస్తూ… ఓ ఆడియో విడుదల చేశారు. తాను సినిమా తీస్తానంటే టీడీపీ బ్యాచ్ అంతా ఎందుకు హైరానా పడుటం నాకు అర్ధం కావడం లేదని అన్నారు. పట్టాభి(pattabhi) ముద్దుగా బొద్దుగా రసగుల్లా లాగా వుంటాడని అన్నారు. ఒరేయ్ రసగుల్లా… నేను జగన్ గారి...
సినీ నటుడు అలీ(ali)…. గత కొన్ని సంవత్సరాలుగా…. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కీలక పదవి ఏదో వస్తుంది అని ప్రచారం జరుగుతూనే ఉంది. అలీ కూడా అంతే ఆశపెట్టుకున్నారు కానీ… ఎలాంటి పదవీ దక్కలేదు. కొంతకాలంగా ఆయన వైసీపీని వీడి.. జనసేనలోకి వెళ్లనున్నారు అనే ప్రచారం మొదలైంది. మరి కొద్ది రోజుల్లో జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనగా… చిన్నపిల్లా...
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి మరీ వాటిపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు అయితే… నిత్యం దుమారం రేపుతూనే ఉంటాయి. కాగా… బుధవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)తో రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. జగన్ నివాసానికి వెళ్లిన వర్మ దాదాపు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. […]
ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తమౌతున్నాయి. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలా అని ప్లాన్లు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో… ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఓడించేందుకు మిగిలిన ప్రతిపక్షాలన్నీ కలిసిపోతే తప్ప… ఆ పార్టీని ఎదురించే సత్తా లేదనే చెప్పాలి. వైసీపీని ఎదురించేందుకు టీడీపీ ఒక్కటి సరిపోదు.. దానికి జనసేన, బీజేపీ రెండింటి అవసరం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. ఇక...
ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu swamy) గురించి తెలిసే ఉంటుంది. సెలబ్రెటీల జీవితం అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది.. వాళ్లు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటారు, కెరీర్ అలా ఉంటుంది, ఇలా పడిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. తాజాగా ఆయన టీడీపీ, జనసేన పొత్తుపై తాజాగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన టీడీపీ బీజేపీ కలిసి పనిచేస్తే సంచలనం నమోద...
పవన్ పై విమర్శలు చేసిన ప్రతిసారీ.. ఆయన మూడు పెళ్లిళ్ల టాపిక్ రావాల్సిందే. ప్రతిసారి పవన్ ని తన మూడు పెళ్లిళ్ల విషయంతో విమర్శలు చేస్తుండటంతో… ఇటీవల పవన్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే ఆయన చేసిన కామెంట్స్ ని మాత్రం మహిళా కమిషన్ తప్పు పట్టింది. ఆయన చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని… మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్(AP Women Commission) పేర్కొంది. ఈ క్రమంలో… పవన...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఆయన జోడో యాత్ర.. ఏపీలో నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన యాత్ర కర్ణాటకలో అడుగుపెట్టింది. ఏపీలో చివరి రోజైన నేడు మంత్రాలయం రాఘవేంద్రస్వామి దేవాలయం సర్కిల్ నుంచి ప్రారంభించి… చెట్ట్నె హళ్లి, మాధవరం మీదుగా కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లాలోకి రాహుల్ యాత్ర చేరుకుంది. ...
ఏపీలో రాజకీయాలు(ap politics) రోజు రోజుకీ హీటెక్కిపోతున్నాయి. ఎన్నికలకు 19 నెలల సమయం ఉండగానే అన్ని పార్టీలు అప్రమత్తమౌతున్నాయి. ఏ పార్టీ తో పొత్తులు పెట్టుకోవాలి..? ఎవరు ఏ పార్టీలో చేరాలి అనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటీవల బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు ఇవ్వకనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్ర...
ప్రతిపక్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. పెత్తందారులకు, పేదాలకు మధ్య జరుగుతున్న పోరాటమిదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్(jagan) పై జగన్ పరోక్షంగా కామెంట్ల వర్షం కురిపించారు. ఏం చేయలేని వాళ్లు చెప్పు చూపించి బూతులు తిడుతున్నారని.. ఇలాంటి వాళ్లు మన నాయకులా అంటూ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏ...