Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.
Budha Venkanna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో.... ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు.
ఏపీ(ap)లోని ఎన్టీఆర్ జిల్లా(ntr district)లో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహింపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో(Vijayawada Thermal Power Station) లిఫ్ట్ వైరు తెగిన(lift wire breaking) ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఏపీ(AP)లో అధికార వైఎస్సార్సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ(TDP) అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు శుక్రవారం రెండో ప్రాధాన్యత లెక్కింపులో 94,510 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన టీడీపీ అభ్యర్థి.. కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ మీద ఘన విజయం సాధించారు.
మద్యం వినియోగం తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(ap government) మద్యం ధరలను(liquor prices) పెంచినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి(minister buggana rajendra prasad) తెలిపారు. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఆల్కహాల్ వినియోగం 38 శాతం తగ్గినట్లు వెల్లడించారు. మరోవైపు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల కంటే ఏపీలో ఆర్థిక లోటు మెరుగ్గా ఉందని బుగ్గన స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో(telangana, ap) మరో రెండు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే(rain fore cast) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల వర్షం కురిసింది.
ఏపీ(AP)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో ఆరుగురు దుర్మరణం(6 Died) చెందారు. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు విడిచారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది.
తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rain) ముంచెత్తుతున్నాయి. గురువారం నుంచి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శనివారం కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన (Delhi tour) ముగిసింది. ఈ ఉదయం ప్రధాని మోదీని (Pm modi) కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై (State matters) సీఎం జగన్ (cm jagan) చర్చించారు. ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా (Amit Shah) ఎదుట ప్రస్తావి...
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు లీక్ అయిన ఫోటోలకే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టీజర్, గ్లింప్స్ రిలీజ్ అయితే.. సలార్ హైప్ నెక్స్ట్ లెవల్కి వెళ్లిపోతుంది.
Pawan Kalyan : అధికార పార్టీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి నగరంలో ఇటీవల బలిజ సమాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
YS Avinash:ఏపీ సీఎం జగన్ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.