NLR: విడవలూరు మండలం అన్నరెడ్డిపాలెంకు చెందిన వైసీపీ బీసీ నాయకుడు ఉప్పాల శివకుమార్ శుక్రవారం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమె కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక నేతలతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.