PLD: మాచర్ల నియోజకవర్గ పరిధిలో హరిచంద్ర అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున్ సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. వివరాలు తెలియాల్సి ఉంది.