VZM: ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన అధికారులతో మోటారు ప్రమాద బీమా కేసులకు సంబంధించి ఈ నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలతోలో ఎక్కువ కేసులు పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జ్ బి.అప్పలస్వామి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ కే.విజయ్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.