CTR: జిల్లాలోని పాడి రైతులకు విరివిగా రుణాల అందజేయాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోనే ప్రత్యేక సమావేశం మందిరములో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు రుణాలు అందజేయడంలో లబ్ధిదారులు ఎంపిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిడి గోవిందయ్య, LDM హరీష్ పాల్గొన్నారు.