KRNL: ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో మాధవరం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీ నగదు పట్టుబడింది. రాయచూర్-బళ్లారి KSRTC బస్సులో ఓ వ్యక్తి రూ.39 లక్షల నగదు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకొని, నగదును ఇన్కాంటాక్స్ అధికారులకు అప్పజెప్పారు.