KRNL: కోడుమూరులో నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ కార్యక్రమానికి MLA బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా PM మోదీ, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు.