అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని బుధవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద సంబేపల్లి మండలం, నారాయణరెడ్డి పల్లె మంచాలమ్మ తిరునాళ్లకు రావాలని నారాయణరెడ్డిపల్లె గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు మంత్రివర్యులను కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచాలమ్మ తిరునాళ్లకు తప్పక హాజరవుతానన్నారు.