KRNL: ఆదోని-ఎమ్మిగనూరు మధ్య కోటేకల్ శివారులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కపటి గ్రామానికి చెందిన గొల్ల రంగవేణి(14) అక్కడికక్కడే మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పత్తి తీయడానికి వెళ్తున్న మహిళల ఆటోను బెంగళూరుకు చెందిన మినీ వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.