NDL: శిరివెళ్లలో మనస్పర్థల కారణంగా కోటపాడుకు చెందిన జాంబుల నడిపి ఓబులేసుపై కత్తితో దాడి చేసిన అదే గ్రామానికి చెందిన రాగిపోగుల నారాయణ దాడి చేసిన విషయాన్ని ఎస్సై పీరయ్య వెల్లడించారు. ఈ నేపథ్మంలోనే కోర్టు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. ఎస్పై 2019 జులై 21న హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించినట్లు పేర్కోన్నారు.