W.G: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి అన్నారు. వచ్చే నెలలో ఏలూరులో జరిగే స్నేహం మెమోరియల్ క్రికెట్ క్లబ్ వారి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిత్రుల పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకుల దృక్పథం అభినందనీయమని తపన చౌదరి పేర్కొన్నారు.