పల్నాడు: జగన్ అసమర్ధత పాలన వల్లే నేడు విద్యుత్ చార్జీలు పెరిగాయని తానే విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నాలు చేయటం శోచనీయంగా ఉందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమలు కానీ హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మండిపడ్డారు.