ATP: కుడేరు మండలం కొర్రకోడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ హాజరయ్యారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.