AKP: యలమంచిలి మున్సిపాలిటీ 25వ వార్డు ఎన్టీఆర్ కాలనీ సచివాలయ పరిధిలో శనివారం స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ శ్మశాన వాటికలో మాస్ క్లిన్సీనెస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.