VZM: రేపటి నుంచి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో భాగంగా తిరుపతి పద్మావతి అతిథి గృహంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పులపర్తి ఆంజనేయులును ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.