SKLM: మొంథా తుఫాను ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధర బాబుతో కలిసి సోమవారం క్షేత్రపర్యటన ముగించుకున్న అనంతరం, కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డెలివరీ తేదీలు దగ్గర పడ్డ గర్భిణీలను ఆసుపత్రులకు తరలించాలన్నారు.