NDL: నందికొట్కూరు పట్టణం సాయిరాం కాలేజీ ఎదురుగా జనసేన నాయకులు మద్దిలేటిగారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాగిముద్ద పాయింట్ను నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.