కృష్ణా: గన్నవరం రైతు బజార్లో కేజీలలో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. టమాటా రూ.33, వంకాయ రూ.24/28, బెండకాయ రూ.16, పచ్చిమిర్చి రూ.33, కాకరకాయ రూ.28, బీర రూ.24/30, క్యాబేజీ రూ.21, క్యారెట్ రూ.47, దొండకాయ రూ.33, బంగాళదుంప రూ.29, గోరుచిక్కుళ్లు రూ.30, దోస రూ.22, బీట్రూట్ రూ.36, కీరదోస రూ.45, ఉల్లిపాయలు రూ.11 గా ఉన్నాయి.
Tags :