W.G: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసును పోలీసులు ఛేదించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఆచంట ఎస్సై వెంకట రమణను ఎస్పీ నయీం ఆస్మి అభినందించారు. ఆయన చేతుల మీదుగా అభినందన జ్ఞాపికను ఎస్సై వెంకట రమణ అందుకున్నారు.