CTR: వెదురుకుప్పం మండలంలోని పాత గుంటలో పశువుల పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. జల్లికట్టులో యువత పశువులను పట్టుకునేందుకు పోటీపడ్డారు. దీనిని తిలకించేందుకు సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.