KRNL: ఆదోని ఎంసీఎచ్ హాస్పిటల్ను 50 పడకల నుండి 100 పడకల ఆస్పత్రిగా వెంటనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. బుధవారం విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారిని శిరీషను కలిసి వినతిపత్రం అందించారు. కేవలం 50 పడకలో ఉండడం కారణంగా ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందించలేకపోతున్నారని గుర్తు చేశారు.