ప్రకాశం: కనిగిరిలోని సబ్-డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ యశ్వంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసులు, నేరాల సంఖ్య, కేసుల దర్యాప్తు స్థితి తీసుకునే చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ స్పష్టం చేశారు.