VSP: పెందుర్తిలో 24వ సీపీఎం మహాసభలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. దీనిలో భాగంగా శనివారం సీపీఎం శ్రేణులు మహా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు లోకనాథం మాట్లాడుతూ.. కార్మిక కర్షక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తున్నట్లు తెలిపారు. సీపీఎం ఎన్నో ఉద్యమాల ద్వారా పలు సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.