SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ చిన్న కృష్ణాపురం M.U.P ప్రభుత్వ పాఠశాలలో డా. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించినట్లు హెచ్ఎం S. ధనుంజయరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు కూన రాము తదితరులు పాల్గొన్నారు.