NDL: ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వెన్నెల ఈ ఏడాది ఇంటర్ పరీక్షా ఫలితాలలో 976 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. దీంతో వెన్నెలకు అమరావతిలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ వారు బీటెక్లో ఉచిత ప్రవేశాన్ని కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పిచ్చల మల్లేశ్వర్ రెడ్డి తెలిపారు. పలువురు వెన్నెలను అభినందించారు.