ATP: తాడిపత్రిలోని కడప రోడ్డు బైపాస్లో వాసవి మాత విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్స కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.