CTR: ప్రభుత్వ, ప్రైవేటు ITIలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. అభ్యర్థులు https: //itiadmissions.ap.gov.in/iti/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.